వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం సంధర్బంగా కర్నూలు జిల్లా , పత్తికొండ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జూన్ 1 రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన గారు, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఐపియస్ గారు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. @APPOLICEpic.twitter.com/dNtQE8hPco